logo

వైభవంగా సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణం


సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ
మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అప్పన్న వరుడిగా శ్రీదేవి భూదేవి వధువుగా
దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి
కళ్యాణాన్ని జరిపించారు. ఎదురు సన్నాయి ఉత్సవాన్ని
కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదా
పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ
ఛైర్మన్ అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.

0
0 views